12 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

11 Jul, 2016 17:39 IST|Sakshi

అశ్వారావుపేట (ఖమ్మం) : భారీ వర్షాలతో గోదావరి పొంగటంతో ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరదతో గుండేటి వాగు పొంగి 12 గ్రామాలను చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాలకు సోమవారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు స్తంభించాయి.

>
మరిన్ని వార్తలు