మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

18 Apr, 2019 19:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. నగర వాసుల మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షటిల్ బస్సు సర్వీసులను ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ ప్రారంభించనుంది.  ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా స్టేషన్ల నుండి ఆఫీసులవరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని వివిధ ఐటీ కంపెనీలకు షటిల్‌ బస్సు సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు