సాక్షి, హైదరాబాద్: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.12,067.36 కోట్ల రుణం తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.