కాళేశ్వరం కార్పొరేషన్‌కు పీఎఫ్‌సీ రుణం 

29 Mar, 2018 03:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) నుంచి రూ.12,067.36 కోట్ల రుణం తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. 
 

>
మరిన్ని వార్తలు