గోనె సంచి కలకలం

21 Nov, 2015 13:30 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్కుంట తండాలో ఓ గోనె సంచి కలకలం రేపింది. గ్రామ శివారులోని మర్రిచెట్టుపైన కొమ్మకు వేలాడదీసిన గోనెసంచిని శనివారం ఉదయం స్థానికులు గమనించారు. ఆ సంచి నుంచి ఏదో ద్రావణం చుక్కలుగా కారుతుండటంతో.. గ్రామస్తులు  శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు.



 

మరిన్ని వార్తలు