కొమురం భీం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

10 Jul, 2016 07:25 IST|Sakshi

ఆదిలాబాద్: ఆసిఫాబాద్ లోని కొమురం భీం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గుండి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు