ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 20 వరకు పెంపు

17 Dec, 2014 02:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రాంశంకర్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులు తత్కాల్ స్కీమ్ కింద ఫీజు చెల్లింపునకు ఇదివరకు ఈ నెల 15 వరకు గ డువు ఇవ్వగా ఇప్పుడు దాన్ని 20వ తేదీవరకు పొడిగించారు.

మరిన్ని వార్తలు