సిద్దిపేట: మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన అంతర్జాతీయ శిల్పి బాల్ రత్నం (74) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన కర్ర, లోహం, రాతితో చెక్కిన శిల్పాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి.