జైపూర్ విద్యుత్ ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్

18 Jan, 2015 15:11 IST|Sakshi

జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో సింగరేణి సంస్థ నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టును సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ బొగ్గు ఆధారిత ప్రాజెక్టు 1200  మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా పనులు జరుగుతున్నాయి.

పూర్తిస్థాయిలోపనులు త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు