ఏసీబీ వలలో జూ. అసిస్టెంట్

13 Jul, 2016 20:13 IST|Sakshi

నిజామాబాద్ : నిజామాబాద్లోని మత్స్యశాఖ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 5 వేలు లంచం తీసుకుంటు జూ. అసిస్టెంట్ రూపేందర్ సింగ్ను పట్టుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు