పైలట్ శిక్షణకు 25 లక్షల ప్రభుత్వ సాయం

17 Dec, 2015 02:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు.
 

మరిన్ని వార్తలు