వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజనం

22 Apr, 2016 00:39 IST|Sakshi

ప్రభుత్వానికి కోదండరాం విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: చదవులతో నిమిత్తం లేకుండా గ్రామాల్లోని నిరుపేద పిల్లలతోపాటు గ్రామాల్లోని వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు.  ఈ మేరకు టీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్‌తో కలసి ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు