కేంద్రమంత్రులతో భేటికానున్న కేటీఆర్

28 Mar, 2016 19:38 IST|Sakshi
కేంద్రమంత్రులతో భేటికానున్న కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం ఢీల్లీ బయలు దేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా రేపు(మంగళవారం) పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు.

మరిన్ని వార్తలు