లండన్ సెమినార్‌లో ఎంపీ కవిత

6 Nov, 2014 02:46 IST|Sakshi

రాయికల్: లండన్‌లోని నిర్వహించిన సదస్సుకు నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం హాజరయ్యారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, కామన్‌వెల్త్ గవర్నెస్ అండ్ పబ్లిక్ పాలసింగ్ యాక్టివిటీ అంశంపై సెమినార్‌లో చర్చ జరిగినట్లు తెలంగాణ జాగృతి లండన్ శాఖ అధ్యక్షుడు రోహిత్‌రావు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు