నేటి ముఖ్యాంశాలు..

22 Apr, 2020 06:48 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది.
చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకొని మొత్తం 96మంది డిశ్చార్జి అయ్యారు.
► వివిధ కోవిడ్‌ ఆసుపత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు. 
రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరింది.

► నేటి నుంచి రేడియోలో టెన్త్ పాఠాలు ప్ర్రారంభం
► నేడు వైద్యుల ‘వెలుగు హెచ్చరిక’ కార్యక్రమం జరగనుంది.
► నేటి నుంచి రైతుబజార్లలో కిలో రూ.20 చొప్పున బత్తాయి విక్రయాలు

తెలంగాణ:
► తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 928కి చేరింది.
► ప్రస్తుతం కరోనా బారినపడి 711 మంది చికిత్సపొందుతున్నారు.
► రాష్ట్రంలో ఇప్పటివరకకు 194 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 23 మంది మృతిచెందారు.

► నేడు సూర్యాపేట, వికారాబాద్‌, గద్వాల జిల్లాల్లో తెలంగాణ సీఎస్‌, డీజీపీ పర్యటన

జాతీయం:
►  దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18, 985కి చేరింది.
►  ఇప్పటివరకు దేశంలో 15,122 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
►  దేశవ్యాప్తంగా 603 మంది మృతి చెందారు.
►  ఇప్పటివరకు 3,259 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 

అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25,36,654కి చేరింది.
► ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 6,77,042 కోలుకున్నారు.
►  కరోనా వైరస్‌ వల్ల ఇప్పటివరకు 1,75,759 మంది మృతి చెందారు.

 

మరిన్ని వార్తలు