నేటి ముఖ్యాంశాలు..

3 Apr, 2020 06:45 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ : 
 ఏపీలో 149కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణ :
 తెలంగాణలో 154కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

జాతీయం : 
దేశవ్యాప్తంగా 2,069కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
కరోనా బారిన పడి 53 మంది మృతి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం

ప్రపంచం :
10 లక్షలకు చేరువలో కరోనా కేసులు 
50వేలకు పైగా కరోనా మరణాలు

మరిన్ని వార్తలు