నేటి ముఖ్యాంశాలు..

9 Apr, 2020 06:47 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 348కి చేరింది. 
ఇప్పటివరకు 9 మంది కోలుకున్నారు.
విశాఖలో ముగ్గురు డిశ్చార్జ్‌ అయ్యారు.

తెలంగాణ:
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 453కి చేరింది.
► ఇప్పటివరకు 11 మంది కరోనా బాధితులు మృతి చెందగా, పూర్తిగా కోలుకొని 45 డిశ్చార్జి
అయ్యారు.
► నేడు ఇళ్లలో ఉండి క్వారంటైన్‌ పూర్తయన 25,000 మందికి విముక్తి 

►  పోలీసుల ఆరోగ్య భరోసాకు కాల్‌ సెంటర్‌
►  నేటి నుంచి డీజీపీ కార్యాలయంలో అందుబాటులోకి రానున్నది.

జాతీయం:
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,908గా నమోదైంది. 
దేశవ్యాప్తంగా కరోనాతో 183 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా 507 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.

అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,91,785గా నమోదైంది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 87,458కు చేరింది.
► అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 4,18,410గా నమోదైంది.
► ఇప్పటివరకు అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 14,240కు చేరింది.

మరిన్ని వార్తలు