బ్లేడుతో గొంతు కోశాడు

27 Sep, 2015 20:13 IST|Sakshi

సూర్యాపేట (నల్లగొండ): ఓ మహిళ పై దాడి చేసి.. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన మేకల ఉపేంద్ర అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. ఆమెను హతమార్చేందుకు బ్లేడుతో గొంతుకోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు