-

వ్యక్తి ఆత్మహత్య

12 Sep, 2015 19:45 IST|Sakshi

సత్తుపల్లి (ఖమ్మం): ఆర్థిక ఇబ్బందులతో చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శనివారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వీరరాఘవులు(39) తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక పట్టణ శివారులోని మామిడితోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు