మెదక్ లోక్సభ ఉప ఎన్నికలు శనివారం ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యాయి. కొన్ని చోట్లు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయింది. మరికొన్ని చోట్ల గ్రామస్తులు ఓటేయడానికి నిరాకరించారు. మొత్తమ్మీద ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విశేషాలు..
-
మొత్తం ఓటర్లు-15.43 లక్షల మంది
-
1,101 గ్రామాల్లో 1,817 పోలింగ్ కేంద్రాలు
-
7,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు.
-
సంగారెడ్డిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి
-
శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి ఓటు వేశారు.
-
సిద్దిపేటలో ఓటే వేసిన మంత్రి హరీష్ రావు దంపతులు
-
రామాయంపేట మండలం కోనాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి
-
పాపన్నపేట మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయటానికి పిట్స్ వచ్చిన ఓ మహిళ పిట్స్ రావడంతో కింద పడిపోయింది.
-
ములుగు మండలం జంగాపూర్లో పోలింగ్కు నిరాకరించిన గ్రామస్తులు
-
వెల్దుర్తి మండలం నెల్లూరు, పెద్దాపూర్ గ్రామాల్లో ఓటుహక్కును నిరాకరించిన గ్రామస్తులు
-
సిద్దిపేట భరత్ నగర్, మార్కెట్ యార్డు పోలింగ్ స్టేషన్లో ఈవీఎంల మొరాయింపు
-
రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లోఈవీఎం మొరాయింపు
-
మెదక్ మండలం తిమ్మానాగర్లో మొరాయించిన ఈవీఎం
-
నంగనూరు మండలం బద్దిపడగలో ఈవీఎంల మొరాయింపు