మనావత్‌తండాలో వైద్య శిబిరం

15 Sep, 2015 12:45 IST|Sakshi

సాక్షి కథనానికి అధికారులు స్పందంచారు. విషజ్వరాలతో వణికి పోతున్న మానావత్ తండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, డీఎంహెచ్ వో లు గ్రామానికి స్వయంగా తరలి వచ్చి రోగులకు చికిత్స అందించారు.
 

మరిన్ని వార్తలు