'రైతులను ఇబ్బంది పెట్టకండి'

28 Sep, 2015 12:34 IST|Sakshi

నారాయణఖేడ్(మెదక్): మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ మండలంలోని నిజాంపేట్ ఎస్‌బీఐని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ఇస్తున్న రుణాలకు సంబంధించిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నదాతల కు రుణాలు ఇవ్వడంలో ఎలాంటి పేచీలు పెట్టకండని బ్యాంక్ అధికారులకు సూచించారు.
 

మరిన్ని వార్తలు