డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే వీరేశం

23 Apr, 2015 14:09 IST|Sakshi
డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే వీరేశం

నల్లగొండ అర్బన్: నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ఓపెన్ డిగ్రీ ఫైనలియర్ పరీక్షకు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన ఆయన.. వివిధ కారణాలతో ఫైనలియర్ పరీక్ష రాయలేదు.  తాను ఉద్యమాల్లో తలమునకలవడంతో ఉన్నతవిద్య కొనసాగించలేకపోయానన్నారు. అది వెలితిగా ఉండేదని ఎమ్మెల్యే వీరేశం ‘సాక్షి’కి తెలిపారు.

>
మరిన్ని వార్తలు