మెసూరుకు మున్సిపల్‌ చైర్మన్లు

10 Mar, 2017 03:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వచ్ఛ భారత్‌ ర్యాకింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన మైసూర్‌లో పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనానికి 13, 14 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 27 పట్టణాల మున్సిపల్‌ చైర్మన్లు, అధికారులు ఆ నగరంలో పర్యటించనున్నారు. పర్యటనకు అనుమతిస్తూ గురువారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు