‘యాదాద్రి’భూములకు నో స్టాంపు డ్యూటీ

18 Oct, 2015 00:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) కొనుగోలు చేసిన 133.31 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీని మినహాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించి.. ప్రతులను రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు, ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రింటింగ్ విభాగం కమిషనర్ ను సర్కారు ఆదేశించింది.

మరిన్ని వార్తలు