శ్రీనివాస్‌రెడ్డికి కారు బొమ్మలు ఇచ్చిన మనవళ్లు

15 Nov, 2018 12:18 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాజకీయ నాయకులు అన్నింటికీ మంచి, చెడు, ముహుర్తం, సెంటిమెంట్‌ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే విధంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి  కారు బొమ్మలు  మనవళ్లు  అందరజేశాకే నామినేషన్‌ వేశారు.

మరిన్ని వార్తలు