ఆదుకున్నారు

11 Apr, 2020 12:45 IST|Sakshi

నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో చెట్టు కింద ఆశ్రయం పొందుతున్న కుటుంబాన్ని అధికారులు కామారెడ్డి స్వగృహానికి తరలించారు. ఈ కుటుంబానికి చెందిన  మహిళ 15 రోజుల క్రితం జిల్లా ప్రభుత్వాస్పతిలో డెలివరీ అయిన విషయం తెలిసిందే ! ఈ కుటుంబ అవస్థలపై గురువారం సాక్షిలో ప్రచురితం కాగా ఐసీడీఎస్, బాలల పరిరక్షణ అధికారులు,  సఖీ సెంటర్‌ అధికారులు స్పందించారు.కుటుంబానికి ఆశ్రయం కల్పించారు.

మరిన్ని వార్తలు