సీతాఫల్‌మండిలో విషాదం

21 Jul, 2019 09:46 IST|Sakshi

సీతాఫల్‌మండిలో ఘటన

సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సీతాఫల్‌మండిలోని ఓ పురాతన భవనం స్లాబ్‌ ఆదివారం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో తల్లితోపాటు ఆమె 14 నెలల కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘటన గురించి తెలియడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ పురాతన భవనం కూలిన స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు