ఉరివేసుకొని వృద్ధుడు మృతి

14 Oct, 2015 22:24 IST|Sakshi

కాల్వశ్రీరాంపూర్(కరీంనగర్): ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపురం మండలం ఊసన్నపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రాములు(65) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు