వృద్ధురాలిపై అత్యాచారం

21 Jan, 2016 18:22 IST|Sakshi

మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరు మండలం నిజాయతీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై బుధవారం రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన రాజు(30) అనే యువకుడు అత్యాచారం చేశాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని మానకొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు