రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

5 Sep, 2015 15:16 IST|Sakshi

కుబీర్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలం పాడిపి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరిపెల్లి గ్రామం ఒకటవ తాండాకు చెందిన బాబూరావు(55) అనే వ్యక్తి మోటారుబైక్‌పై వెళుతూ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న మోరీ బ్రిడ్జికి ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.

మరిన్ని వార్తలు