అందరివాడు..

20 Nov, 2018 17:16 IST|Sakshi
ఒకే ఇంటిపై మూడు ప్లెక్సీలు

సాక్షి, భైంసా(ముథోల్‌): ముథోల్‌ నియోజకవర్గంలో ప్రచారం పోటాపోటీగా కొనసాగుతుంది. రాజ కీయ కేంద్రమైన భైంసా పట్టణంలో ఎటుచూసినా పార్టీ ప్రచార ఫ్లెక్సీలు, బెలూన్‌లు, గోడ రాతలు దర్శనమిస్తున్నాయి. 61వ జాతీయ రహదారికి ఆనుకుని హజ్గుల్‌ వెళ్లే రోడ్డులో ఉన్న ఓ భవనంపై ఏకంగా మూడు పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భవన యజమాని అన్ని పార్టీలు ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు అనుమతించి అందరివాడయ్యా డు. అటువైపు వెళ్లే వారు ఈ ఫ్లెక్సీలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వార్తలు