వేములవాడలో ప్రధాని సోదరుడు 

17 Nov, 2018 11:23 IST|Sakshi
ప్రహ్లాద్‌మోదీకి పుష్ఫగుచ్చం ఇస్తున్న రామకృష్ణ

  నేడు రాజన్న దర్శనం 

వేములవాడ: భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ శుక్రవారం రాత్రి వేములవాడ చేరుకున్నారు. ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు రాజన్నను దర్శించుకోనున్నారు. ప్రహ్లాద్‌ మోదీకి వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాపరామకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.    

మరిన్ని వార్తలు