7న సీఎంలతో ప్రధాని సమావేశం

30 Nov, 2014 05:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ రూపు రేఖలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 7వ తేదీన ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు