జైళ్లలో పేపర్ తయారీ కర్మాగారం

15 Oct, 2014 03:14 IST|Sakshi

తెలంగాణ జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే.సింగ్   
 
హైదరాబాద్ :  రాష్ట్రంలోని జైళ్లలో  వ్యర్థ పదార్థాలతో  పేపర్ తయారీ కార్మాగారాలను నెలకొల్పనున్నట్లు  తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే.సింగ్   వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని  జైళ్లను పరిశీలించి, అక్కడ  ఖైదీలను సంస్కరించడానికి  అనుసరిస్తున్న విధానాలను  ఆయన అధ్యయనం  చేసి మంగళవారం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ యూపీలోని ఆదర్శ్ జైల్లో నడుస్తున్న వ్యర్థపదార్థాలతో పేపర్ తయారీ కార్మాగారం, అందులో ఖైదీల భాగస్వామ్యం  చాలా బాగుందని ప్రశంి సంచారు.
 
 

మరిన్ని వార్తలు