ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం నిరాహారదీక్ష

11 Jun, 2015 15:30 IST|Sakshi

కథలాపూర్ (కరీంనగర్ జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలపై   దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వాటి యాజమాన్యాలు ఒక్క రోజు నిరాహారదీక్షకు దిగాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఒక్కరోజు పాటు జరుగుతున్న ఈ దీక్షలో మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నాయి.

మరిన్ని వార్తలు