యాదాద్రిలో ప్రజాపద్దుల కమిటీ సమావేశం

6 Jun, 2016 14:06 IST|Sakshi
యాదాద్రి: నల్గొండ జిల్లా  యాదాద్రిలోని ఆండాళ్ నిలయంలో ప్రజాపద్దుల కమిటీ సమావేశం సోమవారం మధ్యాహ్నం నిర్వహించింది.  కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ గీతారెడ్డితో పాటు ఐదుగురు కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు