మద్యం సేవించి సీఐ ర్యాష్‌ డ్రైవింగ్‌

18 Dec, 2017 20:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ సీఐ మద్యం సేవించి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే సీఐ చంద్రయ్య మద్యం సేవించి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. మితి మీరిన వేగంతో ప్రమాణిస్తూ ముగ్గురిని గాయపరిచారు. బాధితుల ఫిర్యాదుతో పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు