శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద

12 Jun, 2018 10:32 IST|Sakshi
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (పాత చిత్రం)

సాక్షి, నిజామాబాద్‌: మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేశారు. దీంతో నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1052 అడుగులుగా ఉంది. 

మరిన్ని వార్తలు