తలసాని వ్యవహారంపై సీఎస్కు రాజ్భవన్ లేఖ

26 Sep, 2015 11:46 IST|Sakshi
  • గవర్నర్కు ఫిర్యాదుచేసిన ఎమ్మెల్యే గోపీనాథ్
  • ఫిర్యాదుతో పాటు లేఖను సీఎస్కు పంపిన రాజ్భవన్ వర్గాలు

  • హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ భవన్లో కదలిక ప్రాంభమైంది. పార్టీ ఫిరాయింపుల కింద తలసాని పై చర్యలు తీసుకోవాలని శనివారం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మాగంటి ఫిర్యాదు పై  రాజ్ భవన్ వర్గాలు సీఎస్ రాజీవ్ శర్మకు సమాచారం పంపాయి. తలసానిని మంత్రిగా కొనసాగించడంపై తరచు ఫిర్యాదులు వస్తున్నాయని  పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు