రంగారెడ్డి జిల్లా కీసరలో దారణం

27 Dec, 2014 22:11 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా:  కీసరలో దారణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు తన భార్య హేమలతకు లింగనిర్ధారణ పరీక్ష చేయించాడు.ఆమెకు ఆడశిశువని తేలడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిసున్నారు.
 
 

మరిన్ని వార్తలు