మండుతున్న ఎండలు

14 Apr, 2017 03:50 IST|Sakshi
మండుతున్న ఎండలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. గురువారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్‌లలో ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. గురువారం వరకు వడదెబ్బతో 25 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి.

మరిన్ని వార్తలు