రెండు బస్సులు ఢీ: పలువురికి గాయాలు

27 Apr, 2015 12:23 IST|Sakshi

నల్లగొండ: నల్లగొండ జిల్లా లోని బైపాస్ రోడ్డుపై రెండు బస్సులు డీకొనడంతో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నల్లగొండ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుచి నల్లగొండకు వస్తుండుగా మరో ప్రవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో పలువురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు