ముక్కోటి ఆదాయం 41.42 లక్షలు

8 Jan, 2015 01:09 IST|Sakshi

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ఈ నెల 1న జరిగిన వైకుంఠ ఏకాదశి(ఉత్తర ద్వారదర్శనం) సందర్భంగా రూ.41,42,925 ఆదాయం వచ్చినట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. టికెట్ల ద్వారా రూ.21,56,500, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.4,33,400, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.15,53,025 వచ్చాయని వివరించారు.
 

మరిన్ని వార్తలు