నేరగాళ్లకు ఇదో సిగ్నల్‌

7 Dec, 2019 08:09 IST|Sakshi

సాక్షి, నల్గొండ : అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో నేరగాళ్లకు సిగ్నల్‌ పంపినట్లు అయింది. అత్యాచారాలు, హత్యలు చేయాలంటే నేరగాళ్లకు భయం ఏర్పడాలి. ఎవరైనా నేరం చేయాలని అనుకుంటే ఈ ఘటన గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతిస్తుందని భావిస్తున్నా. దిశకు న్యాయం జరిగింది.  – పందిరి రవీందర్, రిటైర్ట్‌ ప్రిన్సిపాల్,  కేఎన్‌ఎం కళాశాల, మిర్యాలగూడ 

మరిన్ని వార్తలు