పవర్ ప్రాజెక్ట్ పరిశీలించిన సింగరేణి చైర్మన్

9 Apr, 2015 11:53 IST|Sakshi

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సిగరేణి సంస్థ కొత్తగా నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ పనులను ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు