సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

23 Sep, 2019 20:16 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ :  బొగ్గు పరిశ్రమలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ లను నిలిపివేయాలని సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు  ఆదివారం సింగరేణిలో కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం(టీబీజీకేఎస్) మద్దతు ప్రకటించింది. మరోవైపు సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సింగరేణి యాజమాన్యం నిమగ్నమైంది. 

మరిన్ని వార్తలు