ట్రాక్టర్ బోల్తా : విద్యార్థులకు గాయాలు

16 Dec, 2015 13:45 IST|Sakshi

ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.  అయితే విద్యార్థులు ట్రాక్టర్లో పిక్నిక్కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు