పీవీ మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌ 

29 Jun, 2020 03:58 IST|Sakshi
మ్యూజియం ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న గవర్నర్‌

సాక్షి, మాదాపూర్‌: మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు మ్యూజియాన్ని వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ప్రా రంభించారు. సురభి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వర గ్రూప్‌ ఆఫ్‌ కళాశాలల ప్రాంగణంలో ఈ మ్యూజియం ఏర్పాటుచేశా రు.  ఈ కార్యక్రమంలో సురభి విద్యాసంస్థల చీఫ్, పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి, పీవీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు