'సర్కారు భూములు అమ్మితే సహించం'

8 Jan, 2015 14:01 IST|Sakshi

హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ సర్కారు భూములు అమ్మితే సహించబోమని టీటీడీపీ నేత ఎల్ రమణ హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు