విజయ డెయిరీకి తెలంగాణ బోర్డు

22 Nov, 2014 06:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (విజయ డెయిరీ)కు ఐదుగురు తెలంగాణ సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సన్ ఇన్‌చార్జిగా పశుసంవర్థక, పాల అభివృద్ధి, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. మరో నలుగురు పర్సన్ ఇన్‌చార్జి సభ్యులుగా వ్యవహరిస్తారు. కమిటీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.

మరిన్ని వార్తలు